16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      


     గుంటూరు : ssamna చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ అక్టోబర్ 16 వ తారీఖున జరపాలని నిర్ణయించడం జరిగింది. విజయవాడ, గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం,  ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ గార్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న సామ్నా అధ్యక్ష ,కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తదుపరి సమాచారాన్ని తెలియ చేస్తూ ఉంటాం.
ఇట్లు
Mallela srinivasa rao,
Secretary,
 ssamna.