16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      


     గుంటూరు : ssamna చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ అక్టోబర్ 16 వ తారీఖున జరపాలని నిర్ణయించడం జరిగింది. విజయవాడ, గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం,  ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ గార్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న సామ్నా అధ్యక్ష ,కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తదుపరి సమాచారాన్ని తెలియ చేస్తూ ఉంటాం.
ఇట్లు
Mallela srinivasa rao,
Secretary,
 ssamna.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
తెలుగు నాటక రంగానికి పితామహుడు  కందుకూరి రాష్ట్ర చలనచిత్ర,టివి,నాటక రంగ అభివృద్ది సంస్థ ఎం.డి. టి.విజయకుమార్ రెడ్డి
Image
*కోటంరెడ్డి సోదరులను పరామర్శించిన మంత్రి మేకపాటి* నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తల్లి సరళమ్మ గారు ఇటీవల మృతి చెందినందున, నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వారిని పరామర్శించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి . ఆయన వెంట జిల్లా యువజనవిభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్, పాపకన్ను మధురెడ్డి, హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Image
అంబేద్కర్‌ సేవలు నిరుపమానం: బిశ్వభూషణ్
Image