ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటి సభ్యునిగా విశాఖ ఎంపీ

       విశాఖపట్నం :   ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటి సభ్యునిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నియమితులయ్యారు 
ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎంవీవీ కి స్థానం కల్పించారు. ఉభయసభల కు (లోక్ సభ,రాజ్యసభ) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ   చైర్మన్ గా డాక్టర్ శశిథరూర్ వ్యవహరించనుండగా,లోక్ సభ కు 21 ,రాజ్యసభ కు 10 మంది సభ్యుల చొప్పున మొత్తం 31  మందికి స్థానం కల్పించారు.ఇందులో ఆంధ్రప్రదేశ్ లోక్ సభ స్థానాలలో విశాఖ ఎంపీ ఎంవీవీ గారికి స్థానం లభించింది.ఈ విషయం పై ఎంపీ గారు స్పందిస్తూ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ఈ నేపధ్యం లో ఆ రంగ పురోగాభివృద్ధి సాధించాల్సిన అవసరంపై దృష్టిసారిస్తానన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image