*చివరి దశకు చేరుకున్న కోడెల శివప్రసాద్ అంతిమ యాత్ర*
*స్వర్గపూరికి చేరుకున్న అంతిమ యాత్ర*
*కోడెల బౌతీకకాయంకు మరి కాసేపటిలో అంతిమ సంస్కారం నిర్వహించినున్న కుటుంబ సభ్యులు*
*పార్థివ దేహం వెంట ఊరేగింపులో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్, పలువురు ప్రజాప్రతినిధులు నేతలు, కోడెల శివప్రసాద్ అభిమానులు*
*కడసారి చూసేందుకు భారీగా వచ్చిన అభిమానులు*