దర్గాను మంచి పుణ్యక్షేత్రం గా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను.

తేది.13-09-2019
*నెల్లూరు జిల్లా,  రొట్టెల పండుగ సందర్బంగా నెల్లూరు పర్యటనలో భాగంగా కసుమూరు దర్గాకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు అంజాద్ బాషాను ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి , వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి 


*ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్గా ప్రాంత ప్రాముఖ్యతను తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.*


*దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిందిగా  మైనారిటీ శాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే కాకాణి.*


*ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ...*


👉ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కి ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలని , అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా.


👉వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కాపాడి, అభివృద్ధి చేస్తాము.


👉గోవర్ధన్ అన్న కోరిక మేరకు నేను ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది.


*ఆనం రామనారాయణ రెడ్డి  మాట్లాడుతూ.....*


👉ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కి అనింటిలో  విజయం చేకూర్చాలని ప్రార్థించా.


👉అన్ని వర్గాల వారు కసుమూరుకు  వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు.


👉ఈ దర్గా పవిత్రత ఎంతో గొప్పది.


*కాకాణి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ...*


👉కసుమూరు దర్గాలో ఇతర దేశాల నుంచి భక్తులు వచ్చి ప్రార్ధించడం జరుగుతుంది.


👉ఇక్కడకు హిందు, ముస్లిం అనే తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో వస్తుంటారు.


👉2004 లో ఆనం రామనారాయణ రెడ్డి  మంత్రిగా ఉన్న సమయంలో ఈ దర్గా అభివృద్ధి పై దృష్టి పెట్టారు.


👉అనంతరం వచ్చిన వారు పట్టించుకోలేదు.


👉తాను ఎమ్మెల్యే గా వచ్చిన తరువాత గతంలో అధికారం లేదు.


👉ముస్లిం మైనారిటీలకు వై.యస్. కుటుంబం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.


👉ముఖ్యమంత్రి గా వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.


👉ఆనం రామనారాయణ రెడ్డి సూచనలు, సలహాలు తీసుకొంటాము.


👉ఒక ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తాము.


👉మనం ఉన్న సమయంలో దర్గాను అభివృద్ధి చేస్తే మనకు కీర్తి ప్రతిష్టాలతో పాటు బాబా ఆశీర్వాదం ఉంటాయి.


👉దర్గాను మంచి పుణ్యక్షేత్రం గా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image