ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కిట్లు స్కూలు బ్యాగు, నోట్‌బుక్స్, టెక్ట్స్‌ బుక్స్, 3 జతల

28–11–2019
అమరావతి


అమరావతి: 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కిట్లు
స్కూలు బ్యాగు, నోట్‌బుక్స్, టెక్ట్స్‌ బుక్స్, 3 జతల యూనిఫారమ్స్, జత షూస్, సాక్సులు ఇవ్వనున్న ప్రభుత్వం
గతంలో ప్రకటించిన దానికన్నా స్కూలు బ్యాగు, నోట్‌ బుక్స్‌ అదనంగా ఇవ్వనున్న ప్రభుత్వం
యూనిఫారమ్స్‌ కుట్టించుకునేందుకు డబ్బులు, ఒక జతషూస్,సాక్సుల కొనుగోలు కోసం డబ్బులు ఇవ్వనున్న ప్రభుత్వం
మిగిలిన వాటిని కిట్ల రూపంలో అందించనున్న ప్రభుత్వం
పాఠశాలలు తెరిచే నాటికి అందించాలని సీఎం ఆదేశం
ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త పాఠ్యప్రణాళికను తయారుచేయడంపై సీఎం చర్చ వచ్చే ఏడాది 1 నుంచి ఆరో తగరతి వరకూ ఇంగ్లిషు మీడియం
పిల్లలను సన్నద్ధం చేసేందుకు బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తామన్న అధికారులు
బ్రిడ్జి కోర్సుల నిర్వహణపై ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు
విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలరోజులు పిల్లలకు బ్రిడ్జికోర్సులు చేపట్టాలని అధికారుల ప్రతిపాదన
పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆదేశం
టీచర్లకు శిక్షణ, పిల్లలకు బ్రిడ్జి కోర్సులపై పూర్తిస్థాయి వివరాలతో ప్రజంటేషన్‌ ఇవ్వాలన్న సీఎం
పటిష్టమైన పాఠ్యప్రణాళిక, అంతర్జాతీయ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఉత్తమ ప్రమాణాలు తీసుకువస్తున్నామన్న సీఎం
గణితాన్ని సులభంగా అర్థంచేసుకోవడానికి  చికాగోయూనివర్శిటీ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతుందన్న ముఖ్యమంత్రి
అలాగే ఉపాధ్యాయులకు శిక్షణ, ఇంగ్లిషు మాధ్యమం, బోధన తదితర అంశాల్లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ భాగస్వామ్యం అవుతుందన్న సీఎం
ఉత్తమ ఫలితాలనిచ్చే విద్యావిధానాలు, విద్యావ్యవస్థల అంశాల్లో సింగపూర్‌ ప్రభుత్వం సహకారం ఉంటుందన్న అధికారులు
ఇలాంటి గొప్ప సంస్థలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల భాగస్వామ్యం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులను తీసుకు వస్తుందన్న సీఎం
విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులపై ఇవాళ దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్న సీఎం


మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం సమీక్ష


మధ్యాహ్న భోజనం నాణ్యత దెబ్బతినకూడదు : సీఎం
మధ్యాహ్న భోజన బకాయిలు లేకుండా చూస్తున్నాం: సీఎం
వారికి వెనువెంటనే చెల్లింపులు చేసేలా ప్రభుత్వం నుంచి చర్యలు : సీఎం
మధ్యాహ్నభోజనం కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీలకు భాగస్వామ్యం కల్పించాలి: సీఎం
నాడు –నేడు కార్యక్రమంలో, స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలకు మంచి భాగస్వామ్యం కల్పిస్తున్నాం: సీఎం
పుస్తకాలు, యూనిఫారమ్స్, షూలు సకాలానికే అందించాలని ఆదేశాలు: సీఎం


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image