సముద్ర స్నానాలు, పాండురంగ స్వామి ఉత్సవాలపై సమీక్షా సమావేశం

కృష్ణా జిల్లా, మచిలీపట్నం ...
* కార్తీకమాసం సముద్ర స్నానాలు, పాండురంగ స్వామి ఉత్సవాలపై సమీక్షా సమావేశం...
* మచిలీపట్నం, ఆర్ అండ్ బి అతిధి గృహంలో రాష్ట్ర మంత్రి పేర్ని నానితో సమీక్షా సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు ...


మంత్రి పేర్ని నాని కామెంట్స్ ...
* మచిలీపట్నంకు మరో పేరు పండరీపురం ...
* పాండురంగస్వామి గుడి ప్రతిష్ఠతోనే మచిలీపట్నంను పండరీపురం అని పిలుస్తున్నాం ...
* కార్తీక పౌర్ణమి సందర్బంగా పాండురంగ ఉత్సవాలు జరుపుకోవటం విధితమే ...
* 9వ తేదీ స్వామి వారి రధోత్సవం నిర్వహిస్తాం...
* 11, 12వ తేదీ కార్తీక పౌర్ణమి సముద్రస్నానాలు ఆచరించటానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది ...
* జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు ...
* మంగినపూడి బీచ్ కు వెళ్ళే-వచ్చే ప్రధాన రహదారిని 'వన్ వే ' కేవలం వెళ్లటానికి మాత్రమే ఉపయోగించేట్లు  ఏర్పాట్లు ...
* బీచ్ వద్ద నుండి తిరుగు ప్రయాణం నిమిత్తం నందమూరు, పెడన మీదుగా ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుంది...
* బంటుమిల్లి వైవు నుండి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ మళ్లించి  పెద్దపట్నం బీచ్ వద్ద స్నానాలకు ఏర్పాట్లు చేయటం జరిగింది 
* సౌకర్యవంతంగా స్నానం ముగించుకుని క్షేమంగా ఇంటికి రావటానికి అవకాశం కల్పిస్తాం ...
* ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కొన్ని రహదారుల ఏర్పాట్లు చేశాం పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ప్రజలను కోరుతున్నాం


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image