నేటితో ముగియనున్న  కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయితీల్లో నామినేషన్లు గడువు

*విజయవాడ*


నేటితో ముగియనున్న  కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయితీల్లో నామినేషన్లు గడువు


ఉదయం 11 గంటలు నుంచి 3 గంటలు లోపు నామినేషన్లు సమయం


రెండవ రోజు నామినేషన్ లు గడువు ముగిసే సమయానికి ఎన్నికలు జరుగుతున్న 12 నగర కార్పొరేషన్ లలో 1383 నామినేషన్ లు దాఖలు


75 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 1997 నామినేషన్లు దాఖలు అయ్యాయి


రేపు కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో దాఖలైన నామినేషన్ లు పరిశీలన


రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల దాఖలు లో దూసుకుపోతున్న వైసీపీ


ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థులు కు అభ్యర్థులు కరువు, కొన్నిస్థానాల్లో వర్గ పొరుతో సతమతం అవుతున్న టీడీపీ


కొన్నిస్థానాల్లో కోస్తా జిల్లాల్లో టిడిపి-జనసేన అభ్యర్థులు చీకటి ఒప్పందం నామినేషన్లు సమయంలో బుట్టదాఖలు


మిత్ర పక్షం బిజెపి కి స్థానిక ఎన్నికల్లో హ్యాండ్ ఇస్తున్న జనసేన, 


టీడీపీ బలంగా ఉన్న చోట్ల జనసేన పోటీ కి దూరంగా జనసేన


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు