కేంద్ర నిధులు అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్ర చేశారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
మార్చి 15.


పార్టీ ఎంఎల్ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ బ్రేకింగ్స్....


-కేంద్ర నిధులు అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్ర చేశారు.


-చంద్రబాబు కుట్రలో ఎన్నికల అధికారి భాగమయ్యారు.


-ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి 5,800 కోట్లు వస్తాయి.


-ఎన్నికల కోడ్ పేరుతే అధికారాలను చేతిలో ఉంచుకోవడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న కుట్ర కాదా


-గతంలో ఇంతకంటే పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు.


-చెదురుమదురు ఘటనలను పెద్దవిగా చూపే కుట్ర చేస్తున్నారు.


-తనకు ఉద్యోగం ఇచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ తాపత్రయపడుతున్నారు.


-శాసనమండలిని కూడా చంద్రబాబు భ్రష్టుపట్టించారు.


-కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసామని చెబుతున్నారు.


-ఏ విధమైన చర్యలు లేకుండా ఎన్నికలు వాయిదా వేయడం సరికాదు.


-ఎన్నికలు వాయిదా వేయడం వల్ల కరోనా ఆగిపోతుందా.


-రాష్ర్టంలో కరోనా ప్రభావం లేదు.


-వ్యవస్దలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్తకాదు.


-రిటైరై ఖాళీగా ఉన్ననిమ్మగడ్డను 2016లో రాష్ర్ట ఎన్నికల అధికారిగా చంద్రబాబు నియమించారు.


-వాయిదా నిర్ణయం వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు.


-అభివృధ్ది కార్యక్రమాలు ఆగిపోకూడదనే మా ఆవేదన.


-ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేమే గెలుస్తాం.


-వాయిదా నిర్ణయం పై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.


-ఎన్నికల కమీషన్ ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగబధ్ధంగా తీసుకోవాలి.


-చంద్రబాబుకు చెప్పి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా.


-ఇంతకీలకమైన నిర్ణయం తీసుకునేముందు ఎవరిని సంప్రదించారు. 


- కరోనా వైరస్ వల్ల కాదు...క్యాస్ట్ వైరస్ వల్లనే ఎన్నికలు వాయిదా