కేంద్ర నిధులు అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్ర చేశారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
మార్చి 15.


పార్టీ ఎంఎల్ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ బ్రేకింగ్స్....


-కేంద్ర నిధులు అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్ర చేశారు.


-చంద్రబాబు కుట్రలో ఎన్నికల అధికారి భాగమయ్యారు.


-ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి 5,800 కోట్లు వస్తాయి.


-ఎన్నికల కోడ్ పేరుతే అధికారాలను చేతిలో ఉంచుకోవడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న కుట్ర కాదా


-గతంలో ఇంతకంటే పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు.


-చెదురుమదురు ఘటనలను పెద్దవిగా చూపే కుట్ర చేస్తున్నారు.


-తనకు ఉద్యోగం ఇచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ తాపత్రయపడుతున్నారు.


-శాసనమండలిని కూడా చంద్రబాబు భ్రష్టుపట్టించారు.


-కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసామని చెబుతున్నారు.


-ఏ విధమైన చర్యలు లేకుండా ఎన్నికలు వాయిదా వేయడం సరికాదు.


-ఎన్నికలు వాయిదా వేయడం వల్ల కరోనా ఆగిపోతుందా.


-రాష్ర్టంలో కరోనా ప్రభావం లేదు.


-వ్యవస్దలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్తకాదు.


-రిటైరై ఖాళీగా ఉన్ననిమ్మగడ్డను 2016లో రాష్ర్ట ఎన్నికల అధికారిగా చంద్రబాబు నియమించారు.


-వాయిదా నిర్ణయం వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు.


-అభివృధ్ది కార్యక్రమాలు ఆగిపోకూడదనే మా ఆవేదన.


-ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేమే గెలుస్తాం.


-వాయిదా నిర్ణయం పై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.


-ఎన్నికల కమీషన్ ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగబధ్ధంగా తీసుకోవాలి.


-చంద్రబాబుకు చెప్పి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా.


-ఇంతకీలకమైన నిర్ణయం తీసుకునేముందు ఎవరిని సంప్రదించారు. 


- కరోనా వైరస్ వల్ల కాదు...క్యాస్ట్ వైరస్ వల్లనే ఎన్నికలు వాయిదా


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image