అత్యవసర సరుకులకు అనేక మంది రాకూడదు

 :- నెల్లూరు జిల్లా పరిషత్ మీటింగ్ హల్ లో జాయింట్ కలెక్టర్
ప్రెస్ మీట్.
రోజువారీ కూలీల కు పాస్ లు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.జిల్లాలో ఒకరికొకరు దూరంగా ఉండడం లేదు.
బైక్ మీద ఒక్కరే రావాలి.
కార్ అయితే ఇద్దరే ఉండాలి.
రేపటి నుండి చాలా గట్టిగా అన్నీ
విషయాలు చూడడం జరుగుతుంది అని తెలిపారు.
అత్యవసర సరుకులకు అనేక మంది రాకూడదు.  రేపటి నుండి
కుటుంబం నుండి ఒక్కరికే అనుమతి.వాకింగ్ చేయవద్దు ఇంట్లో యోగా చేయడం మంచిది అని తెలిపారు. చిన్నపిల్లల ను తీసుకురావద్దు.ఉదయం 6 నుండి
మధ్యాహ్నం 1 గంట వరకు పెట్రోల్
అందుబాటులో ఉంటుంది.
మధ్యాహ్నం సాధారణ ప్రజలకు
పెట్రోల్ ఇవ్వరు. రోడ్లపై టీ తాగుతూ గుంపులుగా వుండకూడదు.29.3.20 నాటికి
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం,పప్పు ఉచితంగా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో
రోజుకు వంద మందికి ఒక్క రోజు లో ఇస్తారు. రేషన్ షాప్ ల ద్వారా
ఇస్తారు అని తెలిపారు. కూరగాయల ను 100/- ప్యాక్ తో
కావలి, గూడూరు, నెల్లూరు లో
సంచార వాహనాల ద్వారా ప్రయోగాత్మకంగా ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో చిల్లర సామాను అమ్మే రిటైల్, హోల్ సేల్
వ్యాపారస్థుల సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతుంది అని తెలిపారు.
మాంసాహారం అమ్మకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు
కొనడం లేదని తెలిపారు.హెల్ప్ డెస్క్ కు చాలా ఫిర్యాదులు అందాయి.హోస్టెల్స్ వారు ఆపవద్దు అని సూచించారు.
0861 2326776 నంబరు కు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని తెలిపారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image