పశ్చిమ గోదావరి జిల్లా.. ఏలూరు. ఏప్రిల్ 8 :
కరోనా నివారణకు శ్రమిస్తున్న అందరిసేవలకు హెట్స్ ఫ్.....
రాష్ట్రం లో ప్రజలను వణికిస్తున్న కరోనా వైరల్ నియంత్రణకు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్న ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సొంత నియోజకవర్గం ఏలూరు లో భాద్యతతో కూడిన ఉద్యోగభాద్యతలు నిర్వహిస్తున్న హెల్త్, పోలీస్, పారిశుద్య సిబ్బంది, మీడియాసిబ్బంది, క్వార o టైన్ లో ఉన్న కరోనా అనుమానితులకు,,, ప్రతి రోజు 1000మందికి పై బడి భోజనం ఏర్పాట్లు చేశారు...స్వచ్చందగా ముందుకు వస్తున్న దాతలు సహకారం తో పాటు... జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సంపూర్ణ సహకారం తో భోజనం పాకెట్స్, వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ అందిస్తున్నారు.... అదే విధంగా కొంతమంది దాతలు ముందుకు వచ్చి తమ మానవతను చాటుకుంటున్నారు...
భోజనం పాకెట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహణ బాధ్యత జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ల పల్లి జయప్రకాశ్ గారు,, ఏ పి మెడికల్ కౌన్సిల్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్ గారు నిర్వహిస్తున్నారు.... మంత్రి ఆళ్ల నాని గారు ప్రతి రోజు ఏలూరు లో భోజనం పాకెట్స్ పంపిణి పై భాద్యలతో మాట్లాడుతున్నారు....
ఏలూరు లోని DPRO కార్యాలయంలో ప్రతి రోజు 12గంటలకు మీడియా మిత్రులకు భోజనం పాకెట్స్ పంపిణి చేస్తున్నారు... మానవతా దృక్పధం తో ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నా దాతలుకు,,,,, కరోనా నివారణకు నిరంతరం సేవలు అందిస్తున్న ఉద్యోగులకు జిల్లా యంత్రాంగంకు మంత్రి ఆళ్ల నాని గారు ధన్యవాదములు తెలుపుతున్నారు.....
సామజిక దూరం పాటిద్దాం..
లాక్ డౌన్ కు సహరిద్దాం...
ఇళ్లలోనే ఉందాం -క్షేమం గా ఉందాం..
ప్రభుత్వం కు సహకరిద్దాం...
మాస్కలు ధరించండి...
అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించండి....
శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోండి.... 🙏🙏🙏