కరోనా నివారణకు శ్రమిస్తున్న అందరిసేవలకు హెట్స్ ఫ్...

పశ్చిమ గోదావరి జిల్లా.. ఏలూరు. ఏప్రిల్ 8 :
కరోనా నివారణకు శ్రమిస్తున్న అందరిసేవలకు హెట్స్ ఫ్..... 
రాష్ట్రం లో ప్రజలను వణికిస్తున్న కరోనా వైరల్ నియంత్రణకు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్న ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని  సొంత నియోజకవర్గం ఏలూరు లో భాద్యతతో కూడిన ఉద్యోగభాద్యతలు నిర్వహిస్తున్న హెల్త్, పోలీస్, పారిశుద్య సిబ్బంది, మీడియాసిబ్బంది, క్వార o టైన్ లో ఉన్న కరోనా అనుమానితులకు,,, ప్రతి రోజు 1000మందికి పై బడి భోజనం ఏర్పాట్లు చేశారు...స్వచ్చందగా ముందుకు వస్తున్న దాతలు సహకారం తో పాటు... జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సంపూర్ణ సహకారం తో భోజనం పాకెట్స్, వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ అందిస్తున్నారు.... అదే విధంగా కొంతమంది దాతలు ముందుకు వచ్చి తమ మానవతను చాటుకుంటున్నారు... 
భోజనం పాకెట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహణ బాధ్యత జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ల పల్లి జయప్రకాశ్ గారు,, ఏ పి మెడికల్ కౌన్సిల్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్ గారు నిర్వహిస్తున్నారు.... మంత్రి ఆళ్ల నాని గారు ప్రతి రోజు ఏలూరు లో భోజనం పాకెట్స్ పంపిణి పై భాద్యలతో మాట్లాడుతున్నారు.... 
ఏలూరు లోని DPRO కార్యాలయంలో ప్రతి రోజు 12గంటలకు మీడియా మిత్రులకు భోజనం పాకెట్స్ పంపిణి చేస్తున్నారు... మానవతా దృక్పధం తో ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నా దాతలుకు,,,,, కరోనా నివారణకు నిరంతరం సేవలు అందిస్తున్న ఉద్యోగులకు జిల్లా యంత్రాంగంకు మంత్రి ఆళ్ల నాని గారు ధన్యవాదములు తెలుపుతున్నారు..... 


సామజిక దూరం పాటిద్దాం.. 
లాక్ డౌన్ కు సహరిద్దాం... 
ఇళ్లలోనే ఉందాం -క్షేమం గా ఉందాం.. 
ప్రభుత్వం కు సహకరిద్దాం... 
మాస్కలు ధరించండి... 
అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించండి.... 
శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోండి.... 🙏🙏🙏


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image