రాజ్ భవన్ ప్రాంగణంలో క్రిమిసంహారక మందును పిచికారి

      అమరావతి, ఏప్రిల్ 25 (అంతిమ తీర్పు) :                : కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే క్రమంలో ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా విజయవాడ రాజ్ భవన్ ప్రాంగణంలో క్రిమిసంహారక మందును పిచికారి చేసారు.  శనివారం డ్రోన్ సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని విస్తృతంగా పిచికారి చేసారు.