ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో మేకల. మస్తానయ్య సహాయ   సహకారాలతో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో మేకల. మస్తానయ్య సహాయ   సహకారాలతో   ఈరోజు 30.4.2020వ తేదీన నెలటూరు పంచాయతీ లోని 50 గిరిజన  కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. గూడూరు M.R.O లీలా రాణి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం,ప్రజేంద్ర రెడ్డి, గ్రానైట్ ప్రభాకర్, కరిముల్లా,    సతీష్,సచివాలయం సిబ్బంది శివ కుమార్, వాలంటీర్ లు  తదితరులు పాల్గొన్నారు.