*15–04–2020,*
*అమరావతి.*
*కోవిడ్ –19 నివారణా చర్యలపై మఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం శ్రీ వైయస్.జగన్.*
*పాల్గొన్న సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు.