చరిత్రలో ఈ రోజు -  ఏప్రియల్ 20

 


 చరిత్రలో ఈ రోజు 


 ఏప్రియల్ 20 


 *🌺సంఘటనలు🌺* 


1526 : మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్, ఇబ్రహీ లోడీని ఓడించాడు.


1920: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్‌వెర్ప్ లో ప్రారంభమయ్యాయి.


 *🌷జననాలు🌷* 


570: ముహమ్మద్, ఇస్లాం స్థాపించిన .(వివాదాస్పదము)


1761: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరుప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతిసంస్థాన పాలకుడు. (మ.1817)


1889: ఎడాల్ఫ్ హిట్లర్, జెర్మనీని 12 సంవత్సరాలు పాలించినరాజు.


1948: పి.శంకరరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు.


1950: నారా చంద్రబాబునాయుడు, ఆంధ్ర ప్రదేశ్మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి.


1959: కొప్పుల ఈశ్వర్, తెలంగాణ శాసనసభ సభ్యుడు.


1972: మమతా కులకర్ణి, హిందీ సినీనటి.


1989: నీనా దావులూరి, మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్.


 *🍁మరణాలు🍁* 


1992: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (జ.1921)


1966: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1908)


2017: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (జ.1960)