చరిత్రలో ఈ రోజు - ఏప్రిల్, 26

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్, 26


సంఘటనలు
1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరారు.
1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.


జననాలు
1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)
1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017) )
1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017)
1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు.


మరణాలు 
1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702)
1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త.
1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్.


పండుగలు , జాతీయ దినాలు 
- ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం.