మఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో  సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష .

*29–04–2020,*
*అమరావతి.*


*కోవిడ్‌ –19 నివారణా చర్యలపై మఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో  సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష .పాల్గొన్న సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఇతర ఉన్నతాధికారులు.