వైయస్‌.జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్

అమరావతి


అమరావతి:సీఎం  వైయస్‌.జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్
లాక్‌డౌన్‌ పరిణామాలు, తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ
రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం .      వైయస్‌.జగన్‌
రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన సీఎం
ప్రతి మిలియన్‌ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్న సీఎం.
20వ తేదీ తర్వాత ఇచ్చిన సడలింపుల ప్రభావంపైనా చర్చ జరిగింది.