జర్నలిస్ట్  హక్కుల సాధనకై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియ చేయండి :మచ్చా రామలింగారెడ్డి,

జర్నలిస్ట్  హక్కుల సాధనకై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియ చేయండి


రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సోదరా కదులు - కదిలించు


👉జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, దీక్షలు చేయండి.


👉రేపు అన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేయండి.


👉జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ, భీమా అమలు చేయాలి.


👉మచ్చా రామలింగారెడ్డి, జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలుపు.
____________________________


👉రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) పిలుపునిచ్చారు.


👉మీ.. మీ ప్రాంతాల్లో జర్నలిస్టు డిమాండ్లపై ఫ్లాకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలని తెలిపారు.


👉ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో నిరసన వ్యక్తం చేయాలని కోరారు యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని కోరారు. 


👉బయటికి రాలేని వారు మీ ఇంట్లోనే కూర్చొని మన డిమాండ్స్ ఫ్లాకార్డ్స్ కార్డుని పట్టుకొని నిరసన తెలియజేయాలని కోరారు.


👉కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని కోరారు.


👉రాజధాని ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు ఎంపీ, మంత్రులు, MLA లు,  అధికారుల సమావేశాలకు వెళ్ళినప్పుడు జర్నలిస్టులు మన డిమాండ్స్ ఫ్లాకార్డ్స్ ప్రదర్శించాలని కోరుతున్నాము.


👉బయట ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేసే జర్నలిస్టులు తప్పకుండా సామాజిక దూరం పాటించి, మాస్కులు ధరించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నాం.


👉మనం పోరాడకపోతే.. నిరసన వ్యక్తం చేయకపోతే.. మన సమస్యలు సమస్యగానే ఉండే ప్రమాదం ఉంది.. మిత్రులారా...
ఆలోచించండి 
పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.
___________________________
*జర్నలిస్టుల డిమాండ్స్*


*జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ ప్యాకేజిని అమలు చేయాలి.*


*కోవిడ్ విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు పీపీఈ కిట్లు, N95 మాస్కులను అందజేయాలని*


*జర్నలిస్టులకు 5 వేల రూపాయలు జీవనభృతి అందజేయాలి*


*జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి*


*జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలి*


💎A.P. JOURNALIST DEVELOPMENT SOCIETY💎


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image