జర్నలిస్ట్  హక్కుల సాధనకై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియ చేయండి :మచ్చా రామలింగారెడ్డి,

జర్నలిస్ట్  హక్కుల సాధనకై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియ చేయండి


రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సోదరా కదులు - కదిలించు


👉జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, దీక్షలు చేయండి.


👉రేపు అన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేయండి.


👉జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ, భీమా అమలు చేయాలి.


👉మచ్చా రామలింగారెడ్డి, జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలుపు.
____________________________


👉రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) పిలుపునిచ్చారు.


👉మీ.. మీ ప్రాంతాల్లో జర్నలిస్టు డిమాండ్లపై ఫ్లాకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలని తెలిపారు.


👉ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో నిరసన వ్యక్తం చేయాలని కోరారు యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని కోరారు. 


👉బయటికి రాలేని వారు మీ ఇంట్లోనే కూర్చొని మన డిమాండ్స్ ఫ్లాకార్డ్స్ కార్డుని పట్టుకొని నిరసన తెలియజేయాలని కోరారు.


👉కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని కోరారు.


👉రాజధాని ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు ఎంపీ, మంత్రులు, MLA లు,  అధికారుల సమావేశాలకు వెళ్ళినప్పుడు జర్నలిస్టులు మన డిమాండ్స్ ఫ్లాకార్డ్స్ ప్రదర్శించాలని కోరుతున్నాము.


👉బయట ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేసే జర్నలిస్టులు తప్పకుండా సామాజిక దూరం పాటించి, మాస్కులు ధరించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నాం.


👉మనం పోరాడకపోతే.. నిరసన వ్యక్తం చేయకపోతే.. మన సమస్యలు సమస్యగానే ఉండే ప్రమాదం ఉంది.. మిత్రులారా...
ఆలోచించండి 
పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.
___________________________
*జర్నలిస్టుల డిమాండ్స్*


*జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ ప్యాకేజిని అమలు చేయాలి.*


*కోవిడ్ విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు పీపీఈ కిట్లు, N95 మాస్కులను అందజేయాలని*


*జర్నలిస్టులకు 5 వేల రూపాయలు జీవనభృతి అందజేయాలి*


*జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి*


*జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలి*


💎A.P. JOURNALIST DEVELOPMENT SOCIETY💎


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image