నేడు వాటర్ గ్రిడ్ టెండర్ లపై  నిర్మాణ సంస్థలతో తాగునీటి సరఫరా కార్పోరేషన్ అధికారుల చర్చలు

అమరావతి
27.4.2020


నేడు వాటర్ గ్రిడ్ టెండర్ లపై 
నిర్మాణ సంస్థలతో తాగునీటి సరఫరా కార్పోరేషన్ అధికారుల చర్చలు


హైబ్రిడ్ యాన్యుటి విధానంలో వాటర్ గ్రిడ్ టెండర్లు


హైబ్రిడ్ యాన్యుటీ విధానం ద్వారా పనులు చేపట్టే కాంట్రాక్టర్ కు ఆ పని నిర్మాణానికయ్యే మొత్తంలో నామమాత్రపు మొత్తాన్ని ఇప్పుడు చెల్లిస్తారు.


మిగిలిన మొత్తాన్ని సాధారణ బ్యాంక్ వడ్డీతో లేదా అంతకంటే తక్కువ వడ్డీరేటుతో 10-12 ఏళ్ల పాటు ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుంది.


ఈ విధానంలో టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన అదానీ ఎంటర్ ప్రైజెస్, వెలస్ పన్ -జీవీపీఆర్ కన్సార్టియం, వేగాస్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్సీసీ లిమిటెడ్, గాయత్రి ప్రాజెక్టస్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిలి), రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థలు...


తొలివిడతలో రూ.12,308 కోట్లతో 6 జిల్లాల్లో చేపట్టనున్న పనులు



రాష్ట్రంలో వచ్చే 30 ఏళ్ల పాటు ప్రజల అవసరాలను తీర్చే విధంగా రూ. 57,622 కోట్లతో ప్రతిష్టాత్మకంగా   భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన ప్రభుత్వం


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image