నేడు వాటర్ గ్రిడ్ టెండర్ లపై  నిర్మాణ సంస్థలతో తాగునీటి సరఫరా కార్పోరేషన్ అధికారుల చర్చలు

అమరావతి
27.4.2020


నేడు వాటర్ గ్రిడ్ టెండర్ లపై 
నిర్మాణ సంస్థలతో తాగునీటి సరఫరా కార్పోరేషన్ అధికారుల చర్చలు


హైబ్రిడ్ యాన్యుటి విధానంలో వాటర్ గ్రిడ్ టెండర్లు


హైబ్రిడ్ యాన్యుటీ విధానం ద్వారా పనులు చేపట్టే కాంట్రాక్టర్ కు ఆ పని నిర్మాణానికయ్యే మొత్తంలో నామమాత్రపు మొత్తాన్ని ఇప్పుడు చెల్లిస్తారు.


మిగిలిన మొత్తాన్ని సాధారణ బ్యాంక్ వడ్డీతో లేదా అంతకంటే తక్కువ వడ్డీరేటుతో 10-12 ఏళ్ల పాటు ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుంది.


ఈ విధానంలో టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన అదానీ ఎంటర్ ప్రైజెస్, వెలస్ పన్ -జీవీపీఆర్ కన్సార్టియం, వేగాస్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్సీసీ లిమిటెడ్, గాయత్రి ప్రాజెక్టస్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిలి), రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థలు...


తొలివిడతలో రూ.12,308 కోట్లతో 6 జిల్లాల్లో చేపట్టనున్న పనులు



రాష్ట్రంలో వచ్చే 30 ఏళ్ల పాటు ప్రజల అవసరాలను తీర్చే విధంగా రూ. 57,622 కోట్లతో ప్రతిష్టాత్మకంగా   భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన ప్రభుత్వం


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image