ఏపీలో కొత్త‌గా 80 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు

*అమరావతి*


ఏపీ అదుపులోకి రాని కరోనా పాజిటివ్ కేసులు
*తాజా హెల్త్ బులిటెన్ 137 రిలీజ్ చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.ఏపీలో కొత్త‌గా 80 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు.దీంతో రాష్ట్రంలో 1177 కి చేరిన పాజిటీవ్ కేసులు.గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 33 కేసులు.గడచిన 24 గంటల వరకు 6517 మంది నుంచి శాంపిల్స్ సేకరణ .కర్నూల్ లో 13,గుంటూరు 23,  కృష్ణా 33, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3, చొప్పున  కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదు.అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు, గుంటూరు 237,కృష్ణా జిల్లాలో 210 కేసులు నమోదు.కరోనా పాజిటివ్ తో 235 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్.‌వివిధ ఆసుపత్రుల్లో 911 మందికి కొనసాగుతున్న చికిత్స