విజేఫ్  ఆధ్వర్యంలో భద్రతా  సామగ్రి పంపిణీ

కరోనా లో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం
విజేఫ్  ఆధ్వర్యంలో భద్రతా  సామగ్రి పంపిణీ
విశాఖపట్నం, :  కరోనా విపత్తు సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న  సేవలు ప్రశంసనీయమని 
బాల సతీష్ కొనియాడారు,,, సోమవారం ఇక్కడ విజేఫ్  వినోద వేదికలో పలువురు ఎలక్ట్రానిక్.. ప్రింట్ మీడియా జర్నలిస్టులకు.. వీడియో గ్రాఫర్ లకు.. న్యూస్ ప్రెజెంటర్స్ కు,,ఫోటో జర్నలిస్ట్ ల కు . అవసరమైన భద్రతా సామగ్రి అందజేశారు,.. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు మాస్క్.లు . 
సానిటైజ ర్లు ..గ్లౌజ్ లు ... ఎలక్ట్రానిక్ మీడియా కి అవసరమైన లైవ్ స్టిక్ లు..  అందజేశారు... బాల సతీష్ మాట్లాడుతూ..కరోనా . ప్రారంభం నుంచి కూడా తమ సంస్థ ద్వారా పలువురు కి చేయూత  అందిస్తున్నామన్నారు..
భవిష్యత్తులో కూడా తమ సేవలు కొనసాగుతాయన్నారు,,, మరిడి   సంస్థ డైరెక్టర్ శివాజీ మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం సమాజం కోసం పాటుపడుతూ ఉన్నారన్నారు... జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు సహకారము అందించాల్సిన అవసరం ఉందన్నారు,,,ఈ  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు జర్నలిస్టుల కు సంబంధించి ఆరు విడతలుగా అనేక రకాల భద్రతా సామాగ్రి ని  సమగ్రంగా  అందచేశామన్నారు... జర్నలిస్టుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు..జర్నలిస్ట్ ల కు . తక్షణమే 50 లక్షలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని శ్రీనుబాబు కోరారు.. విజేఫ్ కార్యదర్శి ఎస్ దుర్గారావు  మాట్లాడుతూ   దశలవారీగా తమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు... ఇప్పటికే  జర్నలిస్ట్ ల కు అవసరమైన సామాగ్రి ని దశల వారీగా  అందజేసామన్నారు..  ఈ కార్యక్రమంలో విజేఫ్  ఉపాధ్యక్షులు అర్. నాగరాజు పట్నాయక్ 
జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్..
కార్యవర్గం సభ్యులు ఇరోతి  ఈశ్వరరావు, ఎమ్ ఎస్ ఆర్ ప్రసాద్,  దొండ గిరిబాబు..జామి  వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image