లక్షల మంది కార్మికులు పనులు లేక కుటుంబాలతో పస్తులు ఉంటున్నారు.:సిపిఐ రామకృష్ణ

విజయవాడ


సిపిఐ రామకృష్ణ


కరోనాతో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ప్రభుత్వానికి సహకారం అందించాలని భావించాం


లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో లో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి


లక్షల మంది కార్మికులు పనులు లేక కుటుంబాలతో పస్తులు ఉంటున్నారు


5.30కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వలు ఉన్నాయి


యేడాది వరకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చు


కానీ పొట్ట చేత పట్టుకుని  ఊరు కాని ఊర్లకు వలసలు పోతున్నారు


ఆకలితో అలమటిస్తున్న నిరు పేదల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి


భవన నిర్మాణ కార్మికులకు పక్క రాష్ట్రాల్లో ఐదు వేలు ఇచ్చారు


ప్రతి పేదవానికి కేంద్రం నుంచి ఐదు వేలు,  రాష్ట్రం నుంచి ఐదు‌వేలు చొప్పున పదివేలు ఇవ్వాలి


వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి


రైతులు కష్టపడి పండించి పంట ను అమ్ముకునే పరిస్థితి లేదు


అప్పులు తెచ్చి సాగు‌చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు


ఆత్మహత్య లు చేసుకునే ప్రమాదం ఉన్న నేపధ్యంలో లో రైతంగానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి


ప్రతి గ్రామంలో ధాన్యం‌ సేకరణ కేంద్రం ఏర్పాటు చేయాలి


కరోనా మహమ్మారి తో‌ వైద్యులు, నర్సులు పోరాటం చేస్తున్నారు


ప్రభుత్వం సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల వైద్యులు, నర్సులకు కరోనా సోకింది


కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి


ఇరవై లక్షల జీవిత భీమాతో పాటు, అదనంగా పది‌వేల రూపాయలు ఇవ్వాలి


ఈ ఐదు వర్గాల వారిలో మనోధైర్యం కల్పించేలా సిపిఐ వివిధ కార్యక్రమాలు చేపడుతుంది


ప్రభుత్వం కూడా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి కరోనా పై పోరును విస్తృతం‌ చేసేలా  చూడాలి


తొలుత ప్రభుత్వం కరోనాను ఈజీ గా తీసుకున్నది వాస్తవం


ఆలస్యం గా అయినా చర్యలు చేపట్టారు.. ఇటీవల కరోనా కేసులు బాగా పెరిగాయి


కరోనా పై కలిసికట్టుగా పోరాడేలా సిఎం జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలి


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..