బిందు రెడ్డి, బిజెపి నాయకురాలు. సారధ్యంలో లో పండ్లు పంపిణీ

 ఏప్రిల్ 24,2020ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా, గూడూరు నియోజకవర్గం, బిందు రెడ్డి, బిజెపి నాయకురాలు.
💥💥💥💥💥💥💥
 ప్రధానమంత్రి నరేంద్రమోడీ  పిలుపుమేరకు, మన తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు   సన్నరెడ్డి దయాకర్ రెడ్డి  ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రజలందరూ లాక్ డౌన్లో ఉన్నందున నిరుపేద ప్రజలు ఎవరైతే ఇబ్బందిపడుతున్న వారు ఆకలితో ఉండకుండా వారికి తగిన సహాయం చేయదలుచు కుని
💁🏻‍♀నా సోదరుడు అందించిన ఆర్థిక సహాయంతో💁🏻‍♀
💁🏻‍♀గూడూరు టౌన్ కి దూరంగా గల మేఘ నూరు సమీప ప్రాంతంలో  50 కుటుంబాల గిరిజనులకు పండ్లు 
 అందివ్వడం చేశాను. ఇటువంటి   మంచి కార్యక్రమం నా చేతులతో చేసినందుకు సంతోషిస్తూ ..,...... బిందు రెడ్డి


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image