నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారు : మంత్రి అనీల్ కుమార్ యాదవ్

తాడేపల్లి....


*అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పాయింట్స్*


*చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారు...*


*దేశంలో కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రల్లో ప్రధమ స్థానంలో ఉంది..*


*కరోనా బాధితుల్లో ధైర్యాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నింపుతున్నారు..*


*కరోనా నియంత్రణకు అన్ని చర్యలు సీఎం తీసుకుంటున్నారు.*.


*చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత రాష్ట్రానికి ఉండడం దురదృష్టకరం..*


*ఎన్నికల కమిషనర్ వలనే గవర్నర్ బంగ్లాలో కరోనా వచ్చిందని చంద్రబాబు అంటున్నారు..*


 *నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ను మించిన వారు లేరు..*


*కరోనా అనేది ఎవరికైనా రావచ్చు..


*బ్రిటన్ ప్రధాని, రాజ కుటంబీకులకు కరోనా వచ్చింది..*


*ప్రభుత్వంపై బురద వేయడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయిన 1400 కోట్లు సున్నా వడ్డీ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించారు.ఫీజ్ రియంబర్స్ మెంట్ కోసం నాలుగు వేల కోట్లు సీఎం కేటాయించారు..


*చంద్రబాబు ఫీజ్ రియంబర్స్ మెంట్ కోసం ఎగొట్టిన బకాయిలకు సీఎం జగన్మోహన్ రెడ్డి 1800 కోట్లు నిధులు కేటాయించారు..*


*పక్క రాష్టంలో ఉంటున్న చంద్రబాబు మాట్లాడే హక్కు లేదు..*


*బుద్ది లేకుండా యనమల కేసులు దాస్తున్నారని మాట్లాడుతున్నారు..*


రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది..


*టీడీపీ నేతలు తిన్నది అరక్క 12 గంటలు దీక్షలు చేస్తున్నారు...*


*ఏ ఒక్క టీడీపీ నేత అయిన ప్రజలకు సహాయం చేసారా..*


*చంద్రబాబు రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కావాలి, ఉండడానికి మాత్రం హైదరాబాద్ కావాలా..*


దేవినేని ఉమా కేసీఆర్ చెప్పినట్లు ఎవరో తేల్చుకోవాలి...


దేవినేని ఉమా రోడ్డు మీదకు రావడం నాలుగు మాటలు మాట్లాడడం తరువాత  వెళ్లి పడుకోవడం చేస్తున్నారు..


కర్నూలు ఎంపి ఇంట్లో నాలుగురు డాక్టర్ కు పాజిటివ్ వస్తే చంద్రబాబు హేళన చేస్తున్నారు..


వారు డాక్టర్లు, వారు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు..


అటు వంటి వారిని అభినదించాలి..వారిని కించ పరచడం సరికాదు..


*చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ..*


*ర్యాపిడ్ టెస్టు కిట్ లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా కన్నా విమర్శలు చేయడంలో అర్ధం లేదు..*


ఇంగిత జ్ఞానం లేని ప్రతిపక్ష నాయకుడు ఉండడం మన దౌర్భాగ్యం 


పక్క రాష్ట్రంలో కూర్చుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..


దేశం లో 4.5 శాతం కేసులు వస్తుంటే ఏపి లో కేవలం 1.5 శాతం మాత్రమే వస్తున్నాయి..


ఏపి డెత్ రెట్ తక్కువగా ఉంది.... డిశ్చార్జ్ రేటు ఎక్కువగా ఉంది 


ప్రజలను భయపెట్టకుండా సీఎం అన్ని చర్యలు తీసుకుంటున్నారు 


చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని లేఖ రాస్తున్నారు 


ర్యాపిడ్ కిట్స్ పై కూడా రాజకీయం చేస్తున్నారు 


రాష్ట్రం లో డబ్బులు ఉన్నప్పుడు చంద్రబాబు రైతులకు ఏమి చేయలేదు 


ఇంత కష్ట కాలంలో ఏపి ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచింది


కనీసం 10 శాతం మండలాలు కూడా రెడ్ జోన్ లో లేవు


రాష్ట్రం లో సొంత ఇల్లు లేని చంద్రబాబుకు ఈ ప్రభుత్వం పై మాట్లాడే నైతిక హక్కు లేదు


 చంద్రబాబు మంచి చేయక పోయినా పర్లేదు కానీ ప్రజలను భయ పెట్టొద్దు 


మీడియా ప్రచారం కోసం 30 మందిని పుష్కరాల్లో చంద్రబాబు చంపేశారు


ఇంకా రాష్ట్రంలో ల్యాబ్స్ పెంచుతున్నాం.... 


టెస్ట్ ల సామర్ధ్యం మరింత పెరుగుతుంది 


పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఎందుకు దాక్కున్నారు? ఇలాంటి నాయకులకు సిగ్గు ఉండాలి


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image