ప్రజలు* *అప్రమత్తంగా* *వ్యవహరించాలి* .. *ఎమ్మెల్సీ* *యలమంచిలి* *బాబు* *రాజేంద్రప్రసాద్*

*కరోనా వైరస్ పట్ల ప్రజలు* *అప్రమత్తంగా* *వ్యవహరించాలి* .. *ఎమ్మెల్సీ* *యలమంచిలి* *బాబు* *రాజేంద్రప్రసాద్*


ఉయ్యూరు టౌన్ 16 వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకులు *ఈడేఅంజిబాబూ* *ఆధ్వర్యంలో* వార్డు ప్రజలకు కోడి గుడ్డులు,పాలు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అదితి గా *రాజేంద్రప్రసాద్* గారు పాల్గొని ప్రజలకు కోడిగుడ్లు పాలు పంపిణీ ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా *రాజేంద్రప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా వైరస్ వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు అంజి బాబు ప్రోటీన్ ఆహారము అయిన గుడ్డలు పాలు పంచడం అభినందనీయమని *రాజేంద్రప్రసాద్* అన్నారు.


కరోనా వైరస్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని వైద్యులు సూచించే సలహాలను పాటించాలని,వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల శుభ్రత ప్రజలందరూ పాటించాలని *రాజేంద్రప్రసాద్* తెలిపారు.


ఈ కార్యక్రమంలో రాజులపాటి ఫణి కుమార్,అరేపల్లి సుబ్బారావు,చాలపాటి శ్రీనివాసరావు, జంపాన తేజా , హనుమాన్ నగర్ యూత్, కాటురు రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్,మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image