కరోనా టెస్ట్ల్లో ఏ పి ఫస్ట్ రావడం మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే తార్కాణం : మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన

కర్నూల్ జిల్లా.. 23.4.2020.


కర్నూల్ లో ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి. శంకర్ నారాయణ..కలెక్టర్ వీర పాండ్య న్,,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యటన.. 


కర్నూల్ కరోనా వైరల్ అనుమానితుల బ్లడ్ టెస్టింగ్ ల్యాబ్ పరిచిలించిన మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన,, శంకర్ నారాయణ.. 


కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించిన మంత్రి ఆళ్ల నాని... 


రోజుకి ఎంత మందికి బ్లడ్ టెస్ట్ లు చేస్తున్నారు,,,, తీసుకుంటున్న జాగ్రత్త ల పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అరా తీసిన మంత్రి ఆళ్ల నాని... 


కోవిడ్ 19హాస్పిటల్స్ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. 


క్వార o టై న్ లో కరోనా అనుమానితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి.... 


లాక్ డౌన్ సమయంలో ప్రజలు బైటికి రాకుండా అవగాహన కల్పించండి.. 



కోవిడ్ హాస్పిటల్ ను పరిశుభ్రంగా ఉంచండి.... 


కరోనా టెస్ట్ల్లో ఏ పి ఫస్ట్ రావడం మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే తార్కాణం.... 


ఇకపై క్లియా మిషన్లు అందుబాటులో... 
టెస్ట్ల్లో మరింత దూకుడు పెంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం... 



ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని...


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..