సోడియం క్లోరైడ్ స్ప్రే వాహనాన్ని స్వంత నిధులు తో ఏర్పాటు చేసిన వైసిపి నేత దేవినేని అవినాష్

విజయవాడ


సోడియం క్లోరైడ్ స్ప్రే వాహనాన్ని సొంతం నిధులు తో ఏర్పాటు చేసిన వైసిపి నేత దేవినేని అవినాష్


పటమట లో పలు ప్రాంతాలలో దగ్గర ఉండి  స్ప్రే చేయించిన‌ అవినాష్


*దేవినేని అవినాష్*


కరోనా వ్యాప్తి చెందుకుండా.. అధికారులతో సమీక్షిస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి  చర్యలు తీసుకున్నారు


వివిధ ప్రాంతాలలో కార్పరేషన్ సిబ్బంది సోడియం క్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు


తూర్పు నియోజకవర్గం లో కొండ ప్రాంతం ఎక్కువుగా ఉంది


అందుకే ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాహనాన్ని ఏర్పాటు చేశాం


ఈ వాహనం ద్వారా కొండ ప్రాంతాలలో సోడియం క్లోరైడ్ స్ప్రే చేయడం అనువుగా ఉంటుంది


వివిధ ప్రాంతాలలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం


వైసిపి నాయకులు, కార్యకర్త లు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు


దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రోజుకు మూడు వేల మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం


ఇటువంటి సమయంలో కూడా విపక్షాలు రాజకీయం‌ చేయడం బాధాకరం


సీనియర్ లు అని చెప్పుకునే వాళ్లు సలహాలు ఎందుకు ఇవ్వడం లేదు


సిఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు కేంద్రం కూడా మెచ్చుకుంది


అయినా విపక్ష నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి


ప్రజా సమస్యలు పరిష్కారం ఎజెండాతోనే వైసిపి ప్రభుత్వం పని చేస్తుంది


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image