పరిస్థితి అర్ధం చేసుకోండి..ఇంట్లో ఉండండి: జర్నలిస్ట్ లకు రాజేష్ బాబు హితవు

అన్నలారా..
తోటి పాత్రికేయ మిత్రులారా...


ఇంత కాలం లేనిది ఇప్పుడు కొత్తగా నోకొవ్చే కిరీటం ఎవరూ పెట్టరు...ముళ్లున్న కరోనా నైతే మాత్రం అంటిస్తారు...నిన్ననే విన్నాం ముంబై, చెన్నై లలో జర్నలిస్టులకు కోవిద్ పాజిటివ్ అని, అంతలోనే మహబూబ్ నగర్ లో మన వాళ్లు ప్రస్తుతానికి క్వరంటైన్ లో వున్నారు.
 ఒక్క సారి ఆలోచించండి...
సరే వృత్తి లో భాగమే కదా భయమెందుకు అని నువ్వనుకున్నా నీకు భరోసా ఎవరు? ఎవరూ లేరు! రారు! 
కనీసం డ్రైవర్లు, క్లీనర్లు, కూలీ బతుకులకున్న విలువ నీకు లేదు...అర్థమౌతుందా??? మిత్రులారా...మనం పరుగెత్తి పరుగెత్తి సేకరించే సమాచారం కావాలని ఎవరూ అడగడం లేదు....ప్రభుత్వం చెప్పే లెక్కే ఫైనల్... తప్పడు వార్త అయితే కేసు, చొచ్చుకుపోతే కరోనా వైరస్సు.


...అవసరమా!!


!ఇంత చెప్పినా వినకపోతే అది ....


నిజంగా ఖర్మే....
ఇంట్లోనే వుండండి...
వార్త అవసమనుకున్న వారు సమాచారం పంపిస్తే రాయండి...


వాళ్లకంటే ముందే మీరెళ్లి, కరోనాకు భారిన పడితే ఏ యాజమాన్యం, ఏ ప్రభుత్వం పట్టించుకోదు..మీకు వచ్చిన కరోన కుటుంబ సభ్యులకు రావడం ఖాయం...పరిస్థితి అర్ధం చేసుకోండి..ఇంట్లో ఉండండి...ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ..ఖచ్చితంగా మా వంతు సహకారం ఉంటుంది


         మీ
రాజేష్ బాబు


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image