కర్నూలు జిల్లాలో మంత్రుల పర్యటన

 - 6-4-2020 - కుర్నూలు -


*కర్నూలు జిల్లాలో అత్యధికంగా 56 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నాగలాపురం సమీపంలో ఉన్న విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రిలో మెడికల్ సదుపాయాలను  పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్.