నెల్లూరు జిల్లా:
గుడూరు
ఈ రోజు చిల్లకూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినారు.
పేరుకు మాత్రమే ముత్యాలపాడు పంచాయతీలో మార్కెట్ యాడ్ ఉంది .
ఎప్పుడు పోయిన వీళ్ళు చెప్పే సమాధానం.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లేదు. కొద్దిరోజులు ఆగండి.
ట్రక్ షీట్ రావడంలేదు .
మీరు ధాన్యం ఆరపెట్టుకొని ఇంట్లో పోసుకొండి.
ఇలాంటి యాడ్లు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే.
ఇప్పుడు ఆయన ప్రభుత్వం స్పందించి రైతులను తక్షణమే అదుకోవాలి.
కొంతమంది రైతులు ట్రక్ షీట్ రాక ,వాళ్ళవి మాన్యువల్ వగా వెంకటాచలం లో ఉండే , శ్రీరాజ్య లక్ష్మీ రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ కి పంపించారు , ఆ రైస్ మిల్ యజమాని రైతులు కు నాలుగు కారణాలు చెప్పి, 3 కేజీ తరుగులు తీసి రైతులు అడ్డంగా మోసం చేస్తున్నారు. యాడ్ లో చెప్పితే ఏమిచేయలేం అంటున్నారు.
15 రోజులు ఆయన ఆ రైతులకు ఇంకా డబ్బులు రాలేదు. యాడ్లో అడిగితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రావడం లేదు అని అంటున్నారు.
మూడు సంవత్సరాలు పండకపో యీ న సంతోషంగా ఉన్నాము. ఈ సంవత్సరం పండించి అమ్ముకోలేఖ ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పుడు ఆయన ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలి.
మీరు ధాన్యం ఆరపెట్టుకొని ఇంట్లో పోసుకొండి.