మమ్మల్ని గమనించండి అయ్యా

  అన్ని రంగాల్లోని ఉద్యోగస్తులను ఆదుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 


అయ్యా
 ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు లాగానే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు కూడా అంతకంటే ఎక్కువగా  శ్రమించి అహర్నిశలు ప్రజల శ్రేయస్సుకోసం తన భార్య పిల్లలను అలాగే కుటుంబ సభ్యులను సర్వస్వం త్యాగం చేసి నిరంతరం జీతం లేని ఉద్యోగాలు చేస్తున్న మీడియా సోదరులు కానీ పత్రికా సోదరులు కాన వారి సేవలు గమనించి వారిని కూడా ఆదుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. 
జీతం లేని ఉద్యోగాలు ఎవరైనా చేస్తున్నారు అంటే అది ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ( విలేకరులు)సోదరులు మాత్రమే అని గుండెల మీద చెయ్యేసుకుని గర్వంగా చెప్పగలం
మమ్మల్ని గమనించండి అయ్యా.....


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image