చంద్రబాబు లేఖలో పేర్కొన్నవి అన్ని అబద్ధాలే : జీ శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్

తాడేపల్లి....


*జీ శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్*


కరోనా పై ప్రజలను సీఎం అప్రమత్తం చేస్తున్నారు...


ప్రజలకు అండగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు..


*ఇంట్లో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారు..*


*ఎవరో తన తాబేదారుడు రాసిన లేఖపై చంద్రబాబు సంతకం చేసినట్లు ఉంది..*


*చంద్రబాబు లేఖలో పేర్కొన్నవి అన్ని అబద్ధాలే..* 


*చంద్రబాబు లేఖలో ఉపయోగ పడే అంశాలు ఏమి లేవు..*


*చంద్రబాబు ఆయన కుమారుడు హైదరాబాద్ లో కూర్చొని ప్రభుత్వం పై బురద జల్లుతున్నారు...*


చంద్రబాబు రైతుల గురించి మాట్లాడడితే ప్రజలు నవ్వుతారు..


చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..


*చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు...*


*చంద్రబాబు ప్రజలను లాక్ డౌన్ పాటించమని చెపుతున్నాడు..*


*కానీ ఆయన కుమారుడు రోడ్లు మీద షికార్లు చేస్తున్నాడు..*


*కనీసం మొహానికి మాస్క్ కూడా లోకేష్ దరించలేదు..*


*చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ..*


సవాలు మీద పేలాలు ఎరుకొనే రకం టీడీపీ నేతలు..


*ర్యాపిడ్ టెస్ట్ కిట్లును ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేసింది...*


చంద్రబాబు నాయకత్వం బిల్డప్ లకే పరిమితం..


నాయకత్వం అంటే బిల్డప్ లు ఇవ్వడం కాదు..


పాత ఫొటోలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారు..


రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ఫీజ్ రియంబర్స్ మెంట్ కు 4 వేల కోట్లు కేటాయించారు..


రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఉబిలోకి నెట్టారు..


రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు...


కరోనా నివారణలో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలిసింది..


వైస్సార్సీపీ నాయకులు అనేక సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు..


వైస్సార్సీపీ నేతలు వలనే కరోనా వచ్చిందని మాట్లాడడం చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనం..


*దళితుడైన కనగ రాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియనిస్తే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు..*


*కనగరాజ్ వలన గవర్నర్ కార్యాలయంలో కరోనా వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారు...*


ప్రధానమంత్రి వలన దేశంలో కరోనా వచ్చిందని విమర్శలు చేయగలవా చంద్రబాబు...


*కరోనా వస్తే చనిపోతారని చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారు..*


*కరోనా వస్తే చనిపోరని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెపుతున్నారు....*


ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి..


దానికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారు...


టీడీపీకి మౌత్ పీస్ గా  మిగతా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మారిపోయాయి...


చంద్రబాబు పక్క రాష్టంలో దాగోని విమర్శలు చేస్తున్నారు..


చంద్రబాబు ప్రజలపై అభిమానం ఉంటే రాష్ట్రానికి రావాలి.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image