ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో  పారిశుద్ధ్య కార్మికులకు SS 96 మాస్కులు  పంపిణీ.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో  పారిశుద్ధ్య కార్మికులకు SS 96 మాస్కులు  పంపిణీ.


    కావలి ఏప్రిల్ 29, (అంతిమ తీర్పు) :  ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో కావలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు SS 96  మాస్కులను పట్టణ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేసారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు ఏరియా హస్పటల్ కమిటీ మాజీ చైర్మన్ గుత్తికొండ కిషోర్ మాట్లాడుతూ నారా భువనేశ్వరి సౌజన్యంతో రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీలకు ,ఆశా వర్కర్లకు , వైద్య సిబ్బందికి , ANM లకు SS 96 మాస్కులను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో పంపిణీ చేయటం జరుగుతుందని అందులో బాగంగా కావలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయటం జరిగిందని తెలిపారు. ఈ మాస్కులను కాటన్ క్లాత్ తో వైద్యుల సలహా మేరకు అత్యున్నత ప్రమాణాలతో తయారు చేయటం జరిగింది అని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో నారా భువనేశ్వరి మున్సిపాలిటీ కార్మికులకు 375   SS 96 మాస్కులను అందజేయటం మంచి పరిణామం అని వారిని అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాద్యక్షలు మన్నవ రవిచంద్ర, ఉమెన్ అండ్ వెల్పేర్ రీజనల్ మాజీ చైర్ పర్సన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, మాజీ కౌన్సిలర్లు కుందుర్తి కిరణ్ ,ఆత్మాకూరు నాగరాజు, సీనియర్ నాయకులు రాజ్ కుమార్ చౌదరి, తటవర్తి వాసు ,మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image