ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

 


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.


     అమరావతి :      కరోనాపై పోరాడుతున్న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, పంచాయితీ, పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు  జీతాలు ఇవ్వకపోవటం విచారకరం.


కడప, చిత్తూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్లకు గత మూడు నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయి.


మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రెండు నెలలుగా జీతాలు బకాయి ఉండగా, ఆశా వర్కర్లకు సగం జీతం మాత్రమే ఇస్తున్నారు.


అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో శ్రీ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేసే మెయింటినెన్స్ వర్కర్స్ కి మూడు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి.


కరోనా విపత్తు నేపథ్యంలో కార్మికులు విధులను బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.


తక్షణమే బకాయిలున్న జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టండి.
- రామకృష్ణ.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image