మాస్కులు పంపిణీ చేసిన టిడిపి యువనాయకుడు దయాసాగర్

మాస్కులు పంపిణీ చేసిన టిడిపి యువనాయకుడు దయాసాగర్


ఎమ్మిగనూరు,టౌన్,ఏప్రిల్,13 (అంతిమతీర్పు):- కర్నూలు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా  ఎమ్మిగనూరు తెలుగుదేశంపార్టీ  ఇంచార్జి మాజీ MLA బి.వి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు  తన వంతు సహాయాన్ని  HBS కాలనీ,గీతనగర్, పరిధిలో పలు కాలనీలకు వెళ్లి  మాస్కులు పంపిణీ చేసినట్లు పట్టణ తెదేపాయువ  నాయకులు  దయాసాగర్ తెలిపారు.కరోనా  వైరస్  కారణంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను  మరింత పటిష్టం చేసే  క్రమంలో పట్టణ ప్రజలు,గ్రామీణ ప్రాంత ప్రజలు ఇళ్లలోనే ఉండి కరోనా వైరస్ ను అరికట్టే బాధ్యత మన దేశ ప్రజలపై ఉందని ఆయన కోరారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..