మంత్రి చేపట్టిన దీక్షకు దిగి వచ్చిన కేంద్రం

పుదుచ్చేరి: మంత్రి మల్లాడి విజయం



- కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో  నిన్న దీక్ష చేపట్టిన  ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు 



- లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా గవర్నర్ కిరణ్ బేడీ తీసుకుంటున్న నిర్ణయాలపై  అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి మల్లాడి



- గవర్నర్ నిర్ణయాలపై ప్రధాని, పుదుచ్చేరి సీఎం, అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన మంత్రి మల్లాడి



- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాం వాసులను క్వారంటైన్ చేయకుండా, ఆసుపత్రికి పంపించకుండా మూడు రోజులపాటు ఆంధ్ర బార్డర్ లో  చెక్ పోస్ట్ వద్ద నిలుపుదల చేయడంపై  ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లాడి కృష్ణారావు



- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని 24 గంటల్లో  క్వారంటైన్ కు తరలించకపోతే  పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి వైదొలుగుతానని  అల్టిమేటం ఇచ్చిన మల్లాడి



- నిన్న పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేపట్టిన మంత్రి మల్లాడి కృష్ణారావు



- మంత్రి చేపట్టిన దీక్షకు దిగి వచ్చిన కేంద్రం



- యానాం వాసులతో పాటు మిగతా వలస కార్మికులకు కూడా .. వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని..  దీక్ష విరమింప చేయాలని కేంద్రం నుంచి పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వా మికి ఉత్తర్వులు అందడంతో..    దీక్ష విరమించిన మంత్రి మల్లాడి కృష్ణారావు



-  యానాం వాసులే కాకుండా, నిలిచిపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు  వారి వారి స్వస్థలాలకు వెళ్లడానికి పచ్చ జెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం



- యానాం ప్రజల కోసం మంత్రి మల్లాడి కృష్ణారావు చేపట్టిన దీక్ష.. చివరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు, పర్యాటకులకు, విద్యార్థులకు ఊరటనిచ్చిన కేంద్రం



- లాక్ డౌన్  నిబంధనలను  సవరిస్తూ నిన్న సాయంత్రం కేంద్ర హోంశాఖ  కార్యదర్శి అజయ్ భల్లా ఉత్తర్వులు జారీ



-  మంత్రి మల్లాడి కృష్ణారావు చేపట్టిన దీక్షకు.. కేంద్రం స్పందించి.. లాక్ డౌన్ నిబంధనలను సవరిస్తూ జీవో జారీ చేయడంతో.. మంత్రి మల్లాడి విజయం సాధించారని ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపిన మత్స్యకారులు, వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు