భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరోనా నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన 40వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..


నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక జరిగింది.


ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ వ్యవస్థాపకులు,సైద్ధాంతిక కర్తలు శ్రీ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ,శ్రీ దీన దయళ్ ఉపాధ్యాయ గారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి పుష్పాంజలి ఘటించారు. 


అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో  నూతన భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి నమఃసుమాంజలి అర్పించారు.అలాగే వారి స్వగృహంలో కూడా నూతన పార్టీ జెండాను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే పార్టీ అధిష్టానం సూచించిన కార్యక్రమాలను విధిగా ప్రతీ కార్యకర్త అమలు చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో అతికొద్ది మంది స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు