నెల్లూరులో మంత్రులను కలిసిన apuwj రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్. నెల్లూరు జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు

      నెల్లూరు ఏప్రిల్ 25,(అంతిమ తీర్పు) :    కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు లకు వివిధ విభాగాల కు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల భీమా సదుపాయాలన్నీ జర్నలిస్టు లకు వర్తింపచేయాలి...
Apuwj నెల్లూరు జిల్లా శాఖ తరపున రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి ..పి.అనిల్ కుమార్ యాదవ్                ల కు వినతి పత్రం అందజేసినా apuwj రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్. నెల్లూరు జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు...
 వినతిపత్రం లో ముఖ్యమైన అంశాలు.....
👉 జిల్లా లోని జర్నలిస్టులకు  కరోనా నేపథ్యంలో 50 లక్షల ప్రమాద బీమా..
👉 అలాగే మార్చి 31 తో ముగిసిన జర్నలిస్టు హెల్త్ కార్డులు 2020-21 సంవత్సరానికి సంబంధించి అంతరాయం లేకుండా కొనసాగించాలని 
👉 కరోనా నేపథ్యంలో జిల్లా లోని విధులు నిర్వహిసున్నా జర్నలిస్టు లకు పి.పి ఇ కిట్ట్ లు.మాస్క్ లు.శానిటైజల్లై ఇవ్వాలి
👉 కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టు లను ఆర్థికంగా. ఆరోగ్య పరంగా అధుకోవాలి 
అని మంత్రులను ఈరోజు నెల్లూరు జిల్లా పరిషత్ లో కలిశాము..సానుకూలంగా వారు స్పందించారు


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image