నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..

కర్నూల్ :
కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మార్కజ్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్ అనుమానితులను వెంటనే గుర్తించండి. అత్యాదునిక, టెక్నాలజీని ఉపయోగించo డి. గుర్తించిన వారిని వెంటనే క్వారo టైన్ కు తరలింపుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టo డి. 
పాజిటివ్ అనుమానo వ్యక్తులరక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించడం కోసం ప్రత్యేక ద్రుష్టి పెట్టండి. పాజిటివ్ కేసులు పెరిగిన ప్రాంతంలో రెడ్ జోన్ గా గుర్తించి, ఎవరిని కూడా బైటికి రాకుండా చర్యలు తీసుకొండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలను హాట్ స్పాట్ లు గా గుర్తించి, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  మార్కజ్ సంబందీకులు ఉన్న ప్రాంతంలో జీయోట్యాగి o గ్ పనులు వేగవంతం చేయండి.  హోమ్ క్వార o టైన్ లో ఉంటున్న వారి పై ప్రత్యేకంగా వైద్య, ఆరోగ్య, ప్రభుత్వ బృందాలు నిఘా ఉంచాలి. క్వార o టైన్ లో ఉంటున్న వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు వ్యవహారి o చకుండా,, ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్య సిబ్బంది, వాలెంటీర్స్, నిఘా ఉంచాలి. లాక్ డౌన్ అమలులో కఠినంగా వ్యవహరించాలి. కరోనా కట్టడికి ప్రజలు సహకారం అందించడానికి అవగాహన కల్పించo డి....


అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలు ఇల్లల్లోనే ఉండాలి. అధికారులు ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టండి.. 


ప్రభుత్వ నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు.... 


పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతంలో వారి ఇల్లు చుట్టూ ప్రక్కల కిలో మీటర్ పరిధి వరకు వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి ర్యాపిడ్ సెర్వే నిర్వహించడం కోసం టీమ్స్ ఏర్పాటు చేయాలి... 


AP డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.....


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image