కర్నూలు మెడికల్ కాలేజీ మైక్రోబయాలజి విభాగంలో ఏర్పాటు చేసిన వి.ఆర్.డి.ఎల్. కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్  తనిఖీ

 23-4-2020 -- 


*కర్నూలు జిజిహెచ్ ను స్టేట్ కోవిడ్ ఆస్పత్రి గా ప్రభుత్వం  ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం కర్నూలు జిజిహెచ్ ఆస్పత్రి ఆవరణంలో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి లో ఏర్పాటు చేసిన  కొత్త ఓపి (ట్రాయాజ్) ఏర్పాట్లను, కర్నూలు మెడికల్ కాలేజీ మైక్రోబయాలజి విభాగంలో ఏర్పాటు చేసిన వి.ఆర్.డి.ఎల్. కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ను  తనిఖీ చేసిన ఉప ముఖ్యమంత్రి & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం*


*మంత్రుల వెంట ఉండి వివరాలను వివరించిన కోవిడ్  స్టేట్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జేసీ రవి పట్టన్ షెట్టి, జిజిహెచ్ సూపరి0టెండెంట్ డా.రాంప్రసాద్, కెఎంసి వైస్ ప్రిన్సిపల్ డా.ప్రభాకర్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ డా.రామ గిడ్డయ్య  తదితరులు*


*అనంతరం, జిజిహెచ్ న్యూ లెక్చర్స్ గ్యాలరీ హాల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, కోవిడ్ నోడల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిజిహెచ్, కె ఎం సి డాక్టర్లు, వివిధ వైద్య విభాగాల హెడ్స్ తో కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష చేస్తున్న ఉప ముఖ్యమంత్రి & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం తదితరులు* 


*కర్నూలు లో సమీక్ష అనంతరం, ఈ మద్యాహ్నం నంద్యాల శాంతిరామ్ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిని తనిఖీ చేసి, అధికారులు, ప్రజా ప్రతినిధులతో నంద్యాల మునిసిపల్ ఆఫీసు లో కరోనా కట్టడి చర్యలపై సమీక్ష చేయనున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, జిల్లా మంత్రులు*
-


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..