తేది:10-04-2020
తండ్రికి అండగా తనయలు
*సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి 12 పుట్ల ధాన్యాన్ని అందించిన ఆయన కుమార్తెలు పూజిత, సుచిత్ర.
*పొదలకూరు మండలం, తోడేరు గ్రామంలో తమ వంతుగా వచ్చిన 12 పుట్ల(10.2 టన్నుల) ధాన్యాన్ని కాకాణి గోవర్ధన్ రెడ్డికి అందించిన కుమార్తెలు పూజిత, సుచిత్ర, అల్లుళ్లు అశ్వంత్ కృష్ణా రెడ్డి, గోపాల కృష్ణా రెడ్డి, మనువడు శౌర్య వర్ధన్ రెడ్డి.*
*కరోనా నేపథ్యంలో తమ తండ్రి పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్న కార్యక్రమానికి అండగా నిలవాలనే లక్ష్యంతోనే తమ వంతు ధాన్యాన్ని అందజేశామని ప్రకటించిన కుమార్తెలు పూజిత, సుచిత్ర.*