ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు

ది.30.4.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  



గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 71 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. 


మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు  1403 కరోనా పోసిటివ్ కేసులు నమోదు  కాగా వారిలో 1051 మంది చికిత్స పొందుతున్నారు,  321 మందిని విడుదల చేశారు, రాష్ట్రంలోమొత్తం ఇప్పటి వరకు 31 మంది మరణించారు.


గత 6 రోజుల్లో  రాష్ట్రంలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.


రాష్ట్రంలో ఇప్పటి వరకు  94, 568 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 


జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు 3,  మొత్తం  61,  చికిత్స పొందుతున్న వారు 37 , డిశ్చార్జి అయిన వారు 20, మరణించిన వారు 4 ; 



చిత్తూరు  : కొత్త కేసులు 3,  మొత్తం  80,  చికిత్స పొందుతున్న వారు 64 , డిశ్చార్జి అయిన వారు 16,   మరణించిన వారు లేరు ; 



తూర్పు గోదావరి: కొత్త కేసులు 2,  మొత్తం  42,  చికిత్స పొందుతున్న వారు 28, డిశ్చార్జి అయిన వారు 14 , మరణించిన వారు లేరు; 



గుంటూరు : కొత్త కేసులు 4,  మొత్తం  287,  చికిత్స పొందుతున్న వారు 192, డిశ్చార్జి అయిన వారు 87, మరణించిన వారు 8 ; 



వైఏస్సార్ కడప : కొత్త కేసులు 4,  మొత్తం  73,  చికిత్స పొందుతున్న వారు 45 , డిశ్చార్జి అయిన వారు 28 , మరణించిన వారు లేరు ; 


 
కృష్ణ : కొత్త కేసులు 11,  మొత్తం  246 ,  చికిత్స పొందుతున్న వారు 206 , డిశ్చార్జి అయిన వారు 32 , మరణించిన వారు  8 ;
 


కర్నూలు: కొత్త కేసులు 43,  మొత్తం  386,  చికిత్స పొందుతున్న వారు 334, డిశ్చార్జి అయిన వారు 43, మరణించిన వారు 9 ; 



నెల్లూరు : కొత్త కేసులు 2 ,  మొత్తం  84 ,  చికిత్స పొందుతున్న వారు 55,  డిశ్చార్జి అయిన వారు 27, మరణించిన వారు 2 ; 



ప్రకాశం : కొత్త కేసులు  లేవు,  మొత్తం  60,  చికిత్స పొందుతున్న వారు 37 , డిశ్చార్జి అయిన వారు 23,  మరణించిన వారు లేరు ; 



శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  5  చికిత్స పొందుతున్న వారు 5 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; 



విశాఖపట్నం : కొత్త కేసులు లేవు,  మొత్తం  23,  చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 20 , మరణించిన వారు లేరు ; 



విజయనగరం - ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.



పశ్చిమ గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం 56,  చికిత్స పొందుతున్న వారు 45,  డిశ్చార్జి అయిన వారు 11,  మరణించిన వారు లేరు ;


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image