ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో తాలంకి రమనయ్య సహాయం తో కూరగాయలు పంపిణీ

    గూడూరు ఏప్రిల్ 24(అంతిమ తీర్పు):           ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో తాలంకి రమనయ్య సహకారంతో ఈరోజు 24.4.2020వ తేదీన దూర్చిట్ నగర్ లో 50 కుటుంబాలకు మరియు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేసే మహిళలు  10 కుటుంబాలకు కూరగాయల పంపిణీ నిర్వహించడమైనది. గూడూరు శ్యాససభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు  చేతుల మీదుగా మరియు 1 టౌన్ S.I సైదులు  చేతుల మీదుగా అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్,సెక్రెటరీG. చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, ప్రజేంద్ర రెడ్డి, గ్రానైట్ ప్రభాకర్, కరిముల్లా,శ్యామ్,       సతీష్,వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు