నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు : రాష్ట్ర భూగర్భ గనులశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి

 


అమరావతి
28.4.2020


- నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం : రాష్ట్ర భూగర్భ గనులశాఖా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.


- రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు ఇసుక పర్యవేక్షణాధికారులు (డీఎస్ఓ)గా మైనింగ్ అధికారులు ఇప్పటి వరకూ ఈ బాధ్యతలను పర్యవేక్షించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.ఇసుక పాలసీలో పారదర్శకతను మరింత పెంచడానికి కీలకమైన ఈ స్థానాల్లో పూర్తి స్థాయి మైనింగ్ అధికారుల నియామకం.ఎడి, డిడి స్థాయి అధికారుల నియామకంతో జవాబుదారీతనం పెరుగుతుందని భావించిన ప్రభుత్వం.ఎపిఎండిసి, మైనింగ్ శాఖల మధ్య సమన్వయంతో ఇసుక విక్రయాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలు.ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అక్రమాలకు అవకాశం లేకుండా పక్కా ప్రణాళిక.