: కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

అమరావతి ఏప్రిల్ 8


తాడేపల్లి : కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష


సమీక్షకు హాజరైన మంత్రులు గౌతమ్ రెడ్డి, ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్


కోవిడ్ -19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్


'కరోనా' పరీక్షల నిర్వహణ కోసం మన రాష్ట్రంలోనే తయారైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రెడీ


పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ల తయారీ


1000 కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


50 నిమిషాల్లోనే టెస్టింగ్ రిపోర్ట్  తెలుసుకునే సామర్థ్యం


ఒక్క కిట్ తో రోజుకు 20 టెస్ట్ లు చేసేందుకు అవకాశం


ఇంకో వారం రోజుల్లో అందుబాటులోకి రానున్న 10 వేల కోవిడ్ టెస్టింగ్ కిట్లు