లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ వైన్ షాపుల్లో  మద్యం మాయం

లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ వైన్ షాపుల్లో  మద్యం మాయం


ఎమ్మిగనూర్, పెద్దకడబూరు, ఏప్రిల్, 18 (అంతిమతీర్పు):- కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోగల కోసిగి  ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ నాలుగు మద్యం షాపులు ఉండగా అవి ఒకటి  కోసిగి మండలంలోని మూడు మద్యం షాపులు,పెద్దకడబూరు మండలంలోని ఒకటి ప్రభుత్వ మద్యం ప్షాపులు ఉండగా కానీ పెద్దకడబుర్ లో ఉన్న ప్రభుత్వ మద్యం షాపులో 55 వేల రూపాయల విలువ చేసే  లిక్కర్ బాటిల్ మాయమైనట్లు కోసిగి ఎక్స్చేంజ్ సీఐ.లక్ష్మీదేవి విలేకరులకు తెలిపారు.ప్రభుత్వ  జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఫిజికల్ వెరిఫికేషన్ లో భాగంగా పెద్దకడబూరు మండల కేంద్రంలోని ఉన్నా వైన్ షాప్ లోమొత్తం మద్యం బాటిల్ అన్ని మాయం అయ్యాయని వారు తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మద్యం షాపులను మార్చి 22వ తేదీన  ఎక్సైజ్ పోలీ సులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.అయితే బుధవారం ఎక్సైజ్ సీఐ. లక్ష్మిదేవి వైన్ షాప్ ను తెరిచి తనిఖీ చేయగా దాదాపుగా 55 వేల రూపాయల విలువ గల మద్యం బాటిళ్లు తక్కువగా ఉన్నాయని కోసిగి ఎక్స్చేంజ్ సీఐ.లక్ష్మీదేవి విలేకరులకు తెలిపారు.వైన్ షాపులో పనిచేసేసూపర్వైజర్,ఇద్దరు సేల్స్ మ్యాన్ లు వివరాల మేరకు మద్యం షాప్ సీజ్ చేసే  ముందురోజే 21వ తేదీన రాత్రిమద్యంబాటిళ్లుబయటకుతీసుకున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ మేరకు వారి వద్ద నుండి 55 వేల రూపాయలను  రికవరీ చేసి కేసు నమోదు చేశామని ఎక్స్చేంజ్ సీఐ తెలిపారు.వీరి వెంట ఆర్‌.ఆదామ్ , ఎక్సైజ్ ఎన్ఏ.అఖిల,మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..