ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అండగా ఉంటా :ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్

ఉయ్యురు ,ఏప్రిల్ 8 :


కరోనా లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అండగా ఉంటా :ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్


ఈ రోజు ఉయ్యురు నగర పంచాయతీ 15 వార్డ్ లో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆర్థికసహాయంతో  *యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ చారిటబుల్  ట్రస్ట్* ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జంపన వీర శ్రీనివాస్  మరియు మాలావత్ నాగమణి పర్యవేక్షణలో 650 కుటుంబాలకు ఇంటింటికి కోడిగుడ్లు పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్* 


ఈ సందర్బంగా *రాజేంద్ర ప్రసాద్*  మాట్లాడుతూ కరోనా వలన ఉపాధి లేక పేద బడుగు బలహీన వర్గాలు ఇల్లు గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు వున్న ప్రతి కుటుంబానికి నెలకు 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేసారు. మా *రాజేంద్ర ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్* పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని *రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 


ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెక్క సుబ్బారావు, మిక్కిలినేని రాంమోహన్, కటారి తిరుపతి రావు,మరియు పెద్ద ఎత్తున 15వార్డ్ మహిళలు ప్రజలు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు