రంగంపేట , చప్పిడి ఎస్.సి.కాలనీ, ఊటబావుల పల్లిలో జిల్లా కలెక్టర్  పర్యటన 

 


రంగంపేట , చప్పిడి ఎస్.సి.కాలనీ, ఊటబావుల పల్లిలో జిల్లా కలెక్టర్  పర్యటన 


చంద్రగిరి నియోజక వర్గం,  ఏప్రిల్ 29: 


చంద్రగిరి మండలం  రంగంపేటలో  జిల్లా కలెక్టర్ పర్యటన : చంద్రగిరి తహశీల్దార్ చంద్రమోహన్ కలెక్టర్ కు వివరిస్తూ రంగంపేట ప్రజల సహకారంతో పూర్తిగా లాక్ డౌన్ అమలుచేస్తూ నిత్యవసర వస్తువులు ఇంటికే పంపిణీ చేస్తున్నాము, అలాగే నేటి నుండి ఇస్తున్న రేషన్ కూడా వాలింటర్ల సహకారంతో ఇఒటివద్దకే అందిస్తున్నామని, ఆర్.ఓ.వాటర్ , మెడిసన్స్, కూరగాయలు కూడా ఇంటివద్దకె పంపిణీ చేస్తున్నామని కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని 0877 2244777 , మంచి రెస్పాన్స్ వచ్చి ఇళ్లకే పరిమితమయి కావలసిన వస్తువులు అడుగుతున్నారని 320 కి పైగా పంపిణీ చేశామని తెలిపారు. శానిటేషన్ పై దృష్టి పెట్టాలని, లక్ డౌన్ పగడ్బందీ వుంటే కేసులు తగ్గే అవకాశం వుంటుందని  కలెక్టర్ సూచించారు. 


చిన్న గిట్టిగల్లు మండలం , చప్పిడి ఎస్సీ కాలనీ పర్యటన : ఎవరితో కాంటాక్ట్ లేని వ్యక్తిని గుర్తించిన ఆశా వర్కర్ చంద్రకళ ను జిల్లా కలెక్టర్ అభినందించి మాట్లాడారు. చంద్రకళ వివరిస్తూ సర్వేలో అనుమానం వచ్చి బాకరాపేటలో పరీక్షలు నిర్వహించనని, ఇక్కడే ఒకరికి జీప్ వుంటే వాటిలో తీసుకురమ్మని తెలిపానని, ఇంటికే పరిమితమయ్యే ఆమె ఒక్క సారి మాత్రమే బాకరాపేట లోని బ్యాంకుకు వచ్చిందని, ఎవరితో కాంటాక్ట్స్ లేవని,  6 మంది  కుటుంబ  సభ్యులు ఈ నెల 22 నుండి క్వారేం టైన్ లో వున్నారని వివరించింది. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు తెసుకెళ్లిన డ్రైవర్ తో పాటు , ఇక్కడ వున్న 27 ఇండ్లల్లో 50 వయస్సు పైబడిన వారికి శాంపిల్స్ పంపే  ఏర్పాటు చేయాలని డా.డా.శృతి భాగ్యం, తహసీల్దార్ దస్తగిరయ్య, ఎంపిడిఓ శ్రీనివాస ప్రసాద్ కు సూచించారు. కలెక్టర్ పర్యటనలో రెవెన్యూ , వైద్య అధికారులు ,  ఎస్.ఐ.రవికుమార్ వున్నారు. 


ఎర్రావారి పాలెం మండలం, ఊటబావుల పల్లి పర్యటనలో:  డాక్టర్ కృష్ణ చైతన్య వివరిస్తూ  ఇక్కడ పాజిటివ్ సోకిన వ్యక్తి ఇక్కడ జరిగిన బర్తడే ఫంక్షన్ హాజరు అయ్యారని 21 న పాజిటివ్ వచ్చిదని తెలిపారు. పాజిటివ్ వ్యక్తి భర్త ఎసి మెకానిక్ గా తెలిసిందని తెలిపారు. కాంటాక్ట్ 37 మందిని గుర్తించి క్వారెన్ టైన్ చేశామని తెలిపారు. ఇదే గ్రామంలో పాలు ఎవరూ కొనడంలేదని ఫిర్యాదు వచ్చిందని ఇదే గ్రామంలో వాడే విధంగా కొన్ని రోజులు చూడాలని, అపోహలు పోయేదాక తప్పదని అన్నారు. బర్తెడే జరిగిన కుటుంబంతో కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వుందని పక్షన్లు వద్దన్నా వినకపోతే ఎలా అని అన్నారు. 50 వయస్సు పైబడిన వారిని గుర్తించి టెస్ట్ లు చేయాలని తెలిపారు. ఒక్కరు చేసే తప్పు సమాజం ఎఫెక్ట్ చూసారా అన్నారు. శానిటేషన్ లో అధికంగా బ్లీచ్ వాడరాదని పొల్యూషన్ అవుతుంది, అవసరం మేరకు వాడాలని సూచించారు.  తహశీల్దార్ భాగ్యలక్ష్మి , ఎంపిడిఓ మురళీమోహన్ ఈ గ్రామంలో ఇంటివద్దకే అత్యవసర వస్తువుల పంపిణీ చేస్తున్నామని , పశుగ్రాసం కూడా  అందిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ పర్యటనలో సిఐ మురళీకృష్ణ , రెవెన్యూ , వైద్య అధికారులు , పోలీస్ వున్నారు. 


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image