రామన్నపాలెంలో ysrcp నాయకుల చే కూరగాయలు పంపిణీ

        కొడవలూరు ,ఏప్రిల్ 23 (అంతిమ తీర్పు):                కరోన మహమ్మారిని పారదోలేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు ప్రజలంతా మద్దతు పలకాలని విజ్ఞప్తిచేసిన DCMS-ఛైర్మన్ చలపతిరావు.
కొడవలూరు మండలంలోని రామన్నపాలెం  గ్రామ పంచాయితీలోని 600-కుటుంబాలకు గ్రామంలోని YSR కాంగ్రెస్ పార్టీ నాయకుల దాతృత్వంతో నూనె,నిత్యావసరాలను,కోడి గుడ్లు,కూరగాయలను పంపిణీచేసిన DCMS
ఛైర్మన్ వీరి చలపతిరావు ,పాల్గొన్న స్థానిక YSRCP నాయకులు,గ్రామస్థులు.