ఈరొజు మే 13  సంఘటనలు

 ఈరొజు మే 13  సంఘటనలు


1952 : భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది.


1962: భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్పదవిని స్వీకరించాడు.


1967: భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు.


2008: పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్లోఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.


2011: మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది.


 *🌷జననాలు🌷* 


1857: రోనాల్డ్ రాస్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1932)


1905: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (మ.1977)


1909: వజ్ఝల కాళిదాసు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాని.


1956: రవిశంకర్, ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు.


 *🍁మరణాలు🍁* 


2001 : ఆర్.కె. నారాయణ్ భారత నవలా రచయిత (జ. 1906)


 *🌼జాతీయ దినాలు🌼* 
                                                                  ** మాతృ దినోత్సవం.